VZM: దత్తిరాజేరు మండలంలోని దాసుపేట గ్రామంలో శనివారం నిర్వహించిన రామాలయం ప్రతిష్ట మహోత్సవంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Tags :