KRNL: శివరాత్రి రాత్రి మహోత్సవాలు సందర్భంగా పంచ లింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఈనెల 28వ తేదీన అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించునున్నట్లు నిర్వాహకులు శ్రీనివాసనాయన సోమవారం తెలిపారు. గెలుపొందిన వారికి వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు అందజేయనున్నట్లు చెప్పారు.