KMR: జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్పేట్ గ్రామానికి చెందిన యువకుడు అమృత్వార్ యోగేశ్ 2, 700 కిలో మీటర్లు బైక్పై ప్రయాణించి, ప్రయాగరాజ్, అయోధ్య, వారణాసి పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. బైక్పై రాముడి ఆలయానికి వెళ్లడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
Tags :