TPT: నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న భాస్కర్ (42) పుదూరు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ బాబి వివరాలు మేరకు.. భాస్కర్ విధులు నిర్వహించుకొని తన సొంతూరు ఈశ్వరవాక వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.