KNR: కొత్త ఆదాయపు పన్ను 2025ను పరిశీలించటానికి లోక్సబ స్పీకర్ ఓం బిర్లా సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటిలో 31 మంది ఎంపీలను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కి చోటు దక్కింది. దీంతో హుజురాబాద్ నియోజ
KMM: మధిరలో దళిత జవాన్ మనోజ్పై అగ్రవర్ణుల దాడిని ఖండిస్తూ శనివారం బీఎస్పీ నేతలు చింతకాని పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి నాగేశ్వరరావు స్పందిస్తూ, దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశా
VSP: ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వాంఛ వాల్తేరు డివిజన్ను నూతన సౌత్ కోస్ట్ రైల్వే జోన్లోనే ఉంచేందుకు కృషి చేసిన ఎంపీ శ్రీభరత్కి విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద రైల్వే ఉద్యోగులు, నాయకులు ఆయనను ఘనంగా స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రైల్వే యూనియన్ సీనియ
SKLM: లావేరు మండలం పరిధిలోని తాళ్లవలస పంచాయితీ సుభద్రాపురం గ్రామంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఇందులో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్ రాజా పాల్గొని, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.వెం
SRD: జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపాలిటీలో 11వ రోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించారు. శనివారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కార్యాలయం ముందు జేఏసీ రైతు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డంప్ యా
NRPT: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ చిన్నప్పటి న
తూ.గో: కాజులూరు మండలం, గొల్లపాలెం గ్రామంలో శివాలయం పక్కన వేంచేసివున్న శ్రీ మాతా గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దశమి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం 11:54 స్వామివారి క
సత్యసాయి: ధర్మవరంలోని బలిజ కల్యాణ మండపం వద్ద హిందూ శ్మశాన వాటికలో సిమెంట్ రోడ్లు, మురుగునీటి కాల్వల నిర్మాణం పనులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. అలాగే పట్టణంలో రూ.1.58 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు
KMM: నేలకొండపల్లి మండలం పైనంపల్లి పాలేరు సరిహద్దుల్లో కొందరు అక్రమార్కులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీల సాయంతో పైనంపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఇసుకను తరలిస్తున్నారని శనివారం స్థ
KMM: గొల్లగట్టు లింగమంతుల జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి 2 రోజుల సెలవు దినాలుగా ప్రకటించాలని అఖిల భారత యాదవ ఖమ్మం జిల్లా ఆధ్యక్షుడు మల్లిబాబు యాదవ్ కోరారు. కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో శనివారం జరిగిన మండల యాదవ సంఘం సమావేశం