వాస్తవంగా చెప్పాలంటే.. సలార్ సినిమా పై ఉన్నంత హైప్ కల్కి పై లేదనే చెప్పాలి. ఎందుకంటే, సలార్ మాస్ సినిమా.. పైగా ప్రశాంత్ నీల్ లాంటి ఊరమాస్ డైరెక్టర్ అవడంతో.. ప్రమోషన్స్ చేయకున్న కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ కల్కికి అలా జరగడం లేదు.
మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రిస్క్ చేస్తున్నాడా? అంటే, అవుననే టాక్ నడుస్తోంది. ఒకేసారి రెండు సినిమాలను హ్యాండిల్ చేస్తాడా? అది కూడా ప్రభాస్, ఎన్టీఆర్ అంటే మామూలు విషయం కాదు. మరి నీల్ ప్లాన్ ఏంటి?
కింగ్ నాగార్జున, పూరి జగన్నాథ్ కలిసి మరోసారి పని చేయబోతున్నారా? అంటే, అవుననే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్తో బిజీగా ఉన్న పూరి, నెక్స్ట్ ప్రాజెక్ట్ కింగ్తోనే అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత?
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే.. అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన సినిమా ఒకటి దాదాపుగా ఆగిపోయిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్ట్ ఉంటుందనే న్యూస్ వైరల్గా మారింది.
గేమ్ చేంజర్, పుష్ప 2, దేవర 1 సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓజి వంతు వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి నుంచి ఫస్ట్ సింగిల్కు ప్లాన్ చేస్తున్నారు.
పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ఎప్పటికప్పుడు తన గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా చేస్తుంటాడు పూరి. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ మేకింగ్ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ డాషింగ్ డైరెక్టర్.
జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తున్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ భాయ నిజంగా ఎన్టీఆర్తో జతకడుతుందా లేదా అనేది తెలుసుకుందాం.
బెంగళూరు రేవు పార్టీలో నటీ హేమ ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాను అక్కడికి వెళ్లలేదు అని ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియోపై కర్ణాటక పోలీసులు ఫైర్ అయ్యారు. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవ
తమిళనాడుకు చెందిన ఓ యూ ట్యూబర్ ఇరకాటంలో పడ్డాడు. చట్ట విరుద్ధమైన పని చేసినందుకు గాను ప్రభుత్వం నుంచి నోటీసు అందుకున్నాడు. మరోవైపు యూ ట్యూబర్ అప్లోడ్ చేసిన వీడియోను తొలగించాలని సైబర్ క్రైమ్ విభాగానికి ప్రభుత్వం ఆదేశించింది.