తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం రోడ్డు ప్రమాదంలో మరణించారు. షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లిన ఆమె నిన్న రాత్రి కారులో ఇద్దరు కుటుంబ సభ్యులతో హైదరాబాద్కి తిరిగి పయనమవుతుండగా యాక్సిడెంట్లో చనిపోయారు.
దేశంలోని పౌరులకు తప్పనిసరి ఓటింగ్ ప్రక్రియ అర్జెంటీనా దేశంలో కూడా ఉంది. బెల్జియం తర్వాత ఈ దేశమే ఓటింగ్ను తప్పనిసరి చేసింది.
బెట్టింగ్లకు అలవాటు పడి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. వీటి బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రి అతనిని కొట్టి చంపేశాడు.
ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్లకి చేతి వేలిపై బ్లూ ఇంక్ సిరా వేస్తారు. ఈ ఇంక్ అంత తొందరగా చెదిరిపోదు. అసలు దీనిని ఎలా తయారు చేస్తారు? ఎందుకు దీని మరక అంత తొందరగా పోదు? అసలు దీని స్టోరీ ఏంటో తెలుసుకుందాం.
అణుబాంబుల తయారీ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తమదేశం అవసరమైతే అణువిధానం మార్చుకొనేందుకు ఏ మాత్రం కూడా వెనుకాడదని సుప్రీం లీడర్ సలహాదారు కమాల్ ఖర్రాజీ తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు సిద్ధమయ్యారు. అయితే కొంతమంది ఓటర్ స్లిప్లు వస్తే మరికొందరికి రాకపోయుంటాయి. మీకు కూడా ఓటర్ స్లిప్లు రాకపోతే మొబైల్ నుంచి ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేలా తెలుసుకుందాం.
సినీ నటుడు అల్లు అర్జున్పై కేసు నమోదు అయ్యింది. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఇంటికి నిన్ని అల్లు అర్జున్ వెళ్లారని, ముందుగా ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని కేసు నమోదు చేశారు.
ఈ రోజు(2024 April 12th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. సీతాపూర్కు చెందిన పల్హాపూర్ గ్రామానికి చెందిన అనురాగ్ సింగ్ అనే వ్యక్తి తన భార్య, తల్లి, ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.