ఏపీలో భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. సర్వర్లో సాంకేతికలోపం తలెత్తడంతో ఉదయం నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకూ చాలా మంది ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాశారు. సర్వర్ ప్రాబ్లమ్తో చేసేదేమీ లేక వారంతా వెను�
ప్రపంచంలోనే అతి శక్తివంత దేశమైన రష్యాలో ఇప్పుడు భారీగా జనాభా తగ్గిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మహిళలకు కీలక సూచన చేశారు. ప్రతి మహిళా 8 కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సూచించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఐదు రాష్ట్రాల్లో కలిపి రూ.1766 కోట్ల నగదు, బంగారం, మద్యం, వస్తువులను సీజ్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింద
ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తాపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని, మరో మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్�
'సీతారామం' సినిమాతో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. 'హాయ్ నాన్న'తో మరోసారి ఈ అమ్మడు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ మూవీలో హీరో నానితో మృణాల్ ఠాకూర్ జతకట్టనుంది. ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఏ పార్టీ అధికారాన్ని చేపడుతుందనే విషయాన్ని ఆయా సర్వేలు వెల్లడించాయి. ఆ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలేంటో ఇప్పుడు చూద్దాం.
2024 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనే 20 జట్లను ఐసీసీ ప్రకటించింది. ఇందులో 10 జట్లు నేరుగా అర్హత సాధించగా మిగిలిన జట్లకు క్వాలిఫయింగ్ మ్యాచులను నిర్వహించనుంది.