పుష్ప ది రైజ్ ఎంత సంచలనం సృష్టించిందో దానికి సీక్వెల్గా వస్తున్న పుష్ప ది రూల్ కూడా తగ్గేదేలే అంటూ మరోసారి ఆడియెన్స్ను మెస్మరైజ్ చేసేందుకు వస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, సాంగ్ పుష్ప రెండో పార్ట్ మీద అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు ఆడి
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత ఆప్ నేతలు స్వామి మాలీవాల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్ని
బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాల బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో కలిసి తీసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. రిషి సునాక్ను కలిసిన సందర్భాన్ని నటీ మనీషా కొయిరాలా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలతో ఇంటర్నెట్లో తెగ వైరల్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఓ విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దీంతో ఏఐ ఇమేజ్లకు చెక్ పెట్టవచ్చు.
ఎండీహెచ్, ఎవరెస్ట్ బ్రాండ్లకి చెందిన మసాలాల్లో ఎక్కువ మోతాదులో ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నాయని ఇటీవల నేపాల్ ప్రభుత్వం వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు ప్రధాన మసాలా బ్రాండ్ల శాంపిళ్లలో ఇథిలిన్ ఆక్సైడ్ లేదని ఆహార నియంత్రణ సంస్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో శ్రీవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి.
లండన్ నుంచి సింగపూర్ వెళ్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ గాల్లో భారీ కుదుపులకు లోనైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఎయిర్లైన్స్ సీఈవో గో చూన్ ఫాంగ్ ప్రయాణికులకు బహిరంగంగా క్షమాపణ తెలిపారు.
రళకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారి బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో మృతి చెందింది. స్థానికంగా ఉన్న చెరువులో ఆ బాలిక ఓ రోజు స్నానం చేయడం వల్ల నీటిలో ఉన్న అమీబా ముక్కు ద్వారా వెళ్లి మృతికి కారణమైంది.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 17 జరుగుతోంది. అయితే ఈ సీజన్లో క్వాలిఫయర్-1 మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్రైజర్స్కి జరిగింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ సన్రైజర్స్ను చిత్తుగా ఓడించింది.