హిందువుల పవిత్ర గ్రంథం అయిన భగవద్గీతపై స్లోవేనియన్ తత్వవేత్త స్లావోజ్ బిజెక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ గ్రంథం అశ్లీలమైందని, అసహ్యమైందని, ఆ పవిత్ర గ్రంథాన్ని తాను ద్వేషిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మ
హోస్ట్ గా, నటిగా ముఖ్యంగా బోల్డ్ బ్యూటీగా సోఫీ చౌదరికి మంచి గుర్తింపు ఉంది. దీనికితోడు ఇటీవల వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో సోఫీ చౌదరి తెగ ఆకట్టుకుంటుంది.
వైరల్ వీడియోలో గ్యాస్ కట్టర్తో సిలిండర్ను కత్తిరించడం చూడవచ్చు. గ్యాస్ కట్టర్ తో కటింగ్ చేస్తుండగా.. ఏం జరుగుతుంతో అని అక్కడున్న వాళ్లంతా చూస్తుండి పోయారు. తీరా సిలిండర్ కట్ చేయగా సిలిండర్ లో ఏముందో చూసి అందరూ కంగుతిన్నారు?
లోన్లు, స్కీములు అంటూ వచ్చే మెసేజ్ లకు ఇక నుంచి చెక్ పడనుంది. ఇలాంటి వాటికి ముకుతాడు వేస్తూ ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. చాలాసార్లు రెగ్యులర్ కాల్స్, మెసేజులు కంటే ప్రమోషనల్ కాల్స్, మెసేజులే ఎక్కువగా వస్తుంటాయి.
చియాన్ విక్రమ్ 'ధృవనక్షత్రం' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఈ నెల 24న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్లో విక్రమ్ నటన, యాక్షన్ విజువల్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
తనకు కారు, భూమి లేదని, రూ.17 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని సీఎం కేసీఆర్ తన అఫిడవిట్లో నమోదు చేశారు. సెంటు భూమి కూడా తన పేరుపై లేదని, కుటుంబానికి 62 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. తనపై 9 పోలీస్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
కింగ్ ఆఫ్ కొత అనే ఊరిలో డాన్గా ఎదిగిన కన్నాబాయ్ గురించి ఎవరు అడిగినా భయపడిపోతారు. చిన్న పిల్లలకు గంజాయి అందించడం నుంచి అనేక నేరాలను చేస్తుంటాడు. అదే సమయంలో కొతాకు వచ్చిన పోలీసు ఆఫీసర్ను కన్నా అవమానిస్తాడు. దీంతో ఆలోచనలో పడినా ఎస్ఐ ఉత్తరప్
భారతీయ జనతా పార్టీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నేతృత్వంలోని కమిటీ ఈరోజు సమావేశమై కమిటీ నివేదికను ఆమోదించింది. కమిటీలోని ఆరుగురు సభ్యులు నివేదికను ఆమోదించడాన్ని సమర్థించగా, నలుగురు వ్యతిరేకించారని సమావేశం అనంతరం సోంకర్ విలేకరులతో అన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శత్రువులతో చేతులు కలి
ఆస్పత్రిలో తన చెల్లెలు చనిపోతే ఓ అన్న బైక్పై మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ లేదని వైద్యులు చెప్పడంతో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు యోగి ఆదిత్యనాథ్ సర్కార్