ఆధార్ కార్డులతో అనుసంధానించని 11.5 కోట్ల పాన్ కార్డులను కేంద్రం డీయాక్టివేట్ చేసింది. ఇండియాలో మొత్తం 70.24 కోట్ల పాన్ కార్డులుండగా.. అందులో 13 కోట్ల కార్డులు ఆధార్తో లింక్ కాలేదు.
రాఘవ లారెన్స్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. హర్రర్ కామెడీని వదిలి ఇప్పుడిప్పుడే యాక్షన్ జోనర్లో సినిమాలు చేస్తున్నారు. ఈ తరుణంలో సూపర్ హిట్ సినిమా జిగర్ తండాకు సిక్వెల్గా జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీలో నటించారు. ఈ సినిమా ఈ రోజు ప
చైనాకు చెందిన అతిపెద్ద బ్యాంకు ICBC అమెరికా యూనిట్పై సైబర్దాడి జరిగింది. దీంతో ఈ సంస్థ కొన్ని యూఎస్ ట్రెజరీ ట్రేడ్లను నిర్వహించలేకపోయింది. పాత సోవియట్ యూనియన్లో లేని దేశాలపై సైబర్ దాడులు జరుగుతున్నట్లు సంస్థ చెబుతోంది.
నేడు టెక్నాలజీని చూసి ఆనందపడాలో భయపడాలో తెలియని పరిస్థితి వచ్చింది. ఏఐ టెక్నాలజీతో ఫేస్ మార్పింగ్ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది వరకే హీరోయిన్ రష్మికాకు చెందిన ఓ వీడియో వైరల్ కాగా దానిపై పలువురు సెలబ్రెటీలు స్పందించారు. త
నేడు నామినేషన్ల సందర్భంగా ప్రధాన పార్టీ ముఖ్య నేతలంతా నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా వారి వారి ఆస్తులు, అప్పులను అఫిడవిట్లో వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా తనపై 89 పెండింగ్ కేసులు ఉన్నాయని, తనకు రూ.1.30 కోట్ల అప్పు ఉందని అఫిడవిట
వన్డే ప్రపంచకప్లో శ్రీలంకపై విజయం సాధించి న్యూజిలాండ్ సెమీస్కు చేరింది. 172 పరుగుల స్వల్ప టార్గెట్ను ఛేదించి న్యూజిలాండ్ భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లడం ఖాయం అని కేంద్ర మంత్రి అశ్విని చౌబే అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, ప్రజల బాధలు తీరుస్తుందని పేర్కొన్నారు.
ప్రస్తుత రోజుల్లో పిల్లలు చాలా ఫాస్ట్గా అన్ని విషయాలను నేర్చేసుకుంటున్నారు. అది వైపు మంచిదే అయినా కొన్ని సార్లు తల్లిదండ్రులు చేసే పనులు వారిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. పిల్లలముందే బట్టలు మార్చుకోవడం, నగ్నంగా ఉండ