అనుకోకుండా మాయ తన భర్త అజిత్ను చంపుతుంది. అతనో పోలీసు ఆఫీసర్. అది తెలిసిన పక్కింట్లో ఉండే టీచర్ నరేన్ మాయకు హెల్ప్ చేస్తా అంటాడు. మర్డర్ బయట పడకుండా ఎంతో జాగ్రత్త పడుతాడు. కానీ, అజిత్ కోసం వచ్చిన కరణ్ ఆ హత్య చేసింది మాయనే అని అనుమాన పడుతాడు. ఎం
ఢిల్లీ మెట్రో వింత వింత కారణాలతో వార్తలో తరచుగా నిలుస్తోంది. కొన్నిసార్లు, అశ్లీల నృత్యం, కొన్నిసార్లు ఫైటింగ్, ప్రయాణీకుల విచిత్రమైన కార్యకలాపాల కారణంగా ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.
ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే అయినా విచక్షణ మరిచిపోయారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాలు వలన ముందు గొడవ పడ్డారు, తరువాత మహిళపై కత్తితో దాడిచేయబోయాడు, తప్పించుకున్న మహిళ అదే కత్తితో ఏఈవోను పొడిచింది.
భారత్ జోడో యాత్రకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ చెల్లాచెదురైంది. చాలా మంది నాయకులు ఆ పార్టీని వీడి BRS, BJP లో చేరారు. బీఆర్ఎస్, బీజేపీ తర్వాత కాంగ్రెస్ మూడో స్థానంలో ఉందని కాంగ్రెస్ అంతర్గత సర్వేలో తేలింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు గడువు నేటి సాయంత్రంతో ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలతో గడువు ముగిసింది. 3 గంటల తర్వాత లైన్లో ఉన్నవారికి మాత్రం నామినేషన్లు వేసే అవకాశం కల్పించింది
కర్ణాటకలోని హాసన్ ప్రాంతంలోని హాసనాంబ ఆలయంలో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయంలో విద్యుదాఘాతం కారణంగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో 20 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
మలయాళ సినిమాల్లో తెరంగేట్రం చేసి అందం, అభినయంతో వరుసగా సినిమాలు చేస్తూ.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఛాన్స్ కొట్టేసిన భామ మాళవిక మోహన్ చీరకట్టులో అందరిని ఆకట్టుకుంటోంది.