KDP: పహల్గామ్లో ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండిస్తూ ఏపీ పీఈటీస్ అండ్ ఎస్ఏ పీఈ అసోసియేషన్, జిల్లా రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ సంయుక్తంగా కడపలో ర్యాలీ నిర్వహించాయి. కోటిరెడ్డి సర్కిల్ నుంచి సైనిక్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో డీఎన్డీఓ జగన్నాథరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నేతలు, స్కేటర్లు పాల్గొన్నారు.