ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు రోజులు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం సభల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లో నిర్వహించే భారీ రోడ్ షోనూ మోదీ పాల్గోనున్నారు.
సనత్ నగర్ నియోజకవర్గం నుంచి తనను గెలిపిస్తే రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తానని ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నేత కుమ్మరి వెంకటేశ్ యాదవ్ హామీనిచ్చారు.
సర్పంచ్ నవ్య తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ వేశారు.
ఐస్ లాండ్లో వరుస భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. అక్టోబర్ చివరి నుంచి ఇప్పటి వరకు 24 వేల భూకంపాలు వచ్చాయని వాతావరణ విభాగం తెలిపింది. ఇవి అగ్నిపర్వతాల విస్ఫోటకాలకు దారి తీయొచ్చని అధికారులు భావిస్తున్నారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించి, ప్రజల
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్లో ఉన్న దాల్ సరస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎందుకు కావాలో ఒక్కరైనా సరైనా కారణం చెప్పండి అంటూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ నాలుగున్నర సంవత్సరాలలో ఆయన కొత్తగా చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
నిజమే.. ప్రస్తుతం రెండు జాతరలతో బిజీ బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్తో బిజీగా ఉన్న బన్నీ.. మధ్యలో ఫ్యాన్స్తో జాతర చేయించడానికి రెడీ అవుతున్నాడు.