అక్కినేని అఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది 'ఏజెంట్'. సినిమా రిలీజ్ అయి నెలలు గడుస్తున్నప్పటికీ.. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దానికి అసలు కారణం ఇదేనంటున్నారు.
అన్ స్టాపబుల్ షోలో రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ బయటపడేలా చేశారు బాలకృష్ణ. షో లో విజయ్కు కాల్ చేసి.. రష్మికు ప్రపోజ్ చేశాడు. ఆ ప్రోమోను ఆహా రిలీజ్ చేసింది.
అక్కినేని మూడో తరం హీరో నాగచైతన్య సినిమాలతోపాటు.. బిజినెస్ కూడా చేస్తున్నాడు. త్వరలో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇప్పుడు సొంతంగా ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు. అందులో షేర్ చేసిన వీడియో వైరల్గా మారింది.
నిజమే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. గతంలోనే ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ.. మరోసారి వైరల్ అవడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
సలార్ సినిమా రిలీజ్ టైం దగ్గర పడటంతో మేకర్స్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి సలార్ మేకర్స్ ఎందుకు సీరియస్ అయ్యారు? ఏం చేస్తామంటున్నారు?
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ థర్డ్ సీజన్ సెకండ్ ఎపిసోడ్ యానిమల్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేసింది ఆహా. . యానిమల్ ట్రైలర్ డేట్ కూడా లాక్ చేసినట్టుగా తెలుస్తోంది.
ప్రపంచ కప్లో రోహిత్ శర్మ ధాటిగా ఆడటానికి కారణం విరాట్ కోహ్లీ అని సీనియర్ పేసర్ ఆశిష్ నేహ్రా తెలిపారు. రోహిత్, కోహ్లి ఇద్దరూ నాణేనికి రెండు వైపుల వంటివారని వివరించారు.
గద్వాలలో సకల జనుల విజయ సంకల్ప సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి చిట్టా చాలా ఉందన్నారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేశాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో వేల కోట్లను మింగేసిండని అమిత్ షా పేర్కొన్నా