మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రెండు వారాల్లోగా వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
పృథ్వీరాజ్ కోసమే సలార్లో వరదరాజు మన్నార్ పాత్ర రాశానని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నారు. ఎంతో ముఖ్యమైన ఈ పాత్రలో వేరే ఎవరని కూడా ఊహించలేదని చెప్పారు. ఆయన కేవలం ఆర్టిస్టుగానే కాకుండా డైరెక్టర్లా ఆలోచిస్తారని ప్రశంసించారు. ఒక్క మాటలో చెప్ప
బిగ్ బాస్ విన్నర్ అయిన తరువాత పల్లవి ప్రశాంత్పై ఒక వైపు పూల వర్షం కురుస్తుంటే మరో వైపు పోలీసు కేసులు ఫైల్ అవుతున్నాయి. తనకు వచ్చిన బహుమతిని రైతులకు పంచుతా అంటున్న ప్రశాంత్ ఈ కేసులు గురించి మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టుకున్న తాను బయపడేది
బస్సులో సీటు కాదు.. ఎక్కేందుకు చోటు కూడా లేదని.. ఓ విద్యార్థిని ఏడ్చేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది.
మద్యం విక్రయాల్లో తెలంగాణ రాష్ట్రం టాప్ లేపింది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో అధిక విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం సమకూరుతుంది.