ప్రస్తుతం థియేటర్లో కల్కి హవా నడుస్తోంది. ఇక.. ఈ వారం నుంచి భారతీయుడు టైం కూడా స్టార్ట్ అయింది. తాజాగా భారతీయుడు 2 సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. భారీ నిడవితో రాబోతోంది ఈ సినిమా. అలాగే పార్ట్ 3 ట్రైలర్ కూడా రెడీ అయింది.
ఇటీవల బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ పార్లమెంట్లో దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లో భారత సంతతికి చెందిన మొత్తం 27 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. అయితే ఇందులో ఒకరు శివాని రాజా ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన వీడియ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసులో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారని ఈడీ ఆరోపించింది. ఆ కుంభకోణంలో అందిన రూ.100 కోట్లలో కొంత భాగాన్ని కేజ్రీవాల్ స్వయంగా వాడుకున్నారని తెలిపింది.
ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అక్కడి ప్రవాసులను ఉద్దేశించి మాట్లాడారు. భారత్ ఎప్పుడూ శాంతినే ప్రచారం చేస్తోందంటూ చెప్పుకొచ్చారు. అక్కడ ఆయన ప్రసంగ విశేషాలు ఇలా ఉన్నాయి.
సామాజిక మాధ్యమాల్లో పిల్లలపై అబ్యూజింగ్, వాళ్ల మీద కామెంట్లు చేయడం రోజురోజుకి పెరుగుతుంది. ఈ సోషల్ మీడియా ద్వారా పిల్లల లైంగిక వేధింపుల కంటెంట్ను కొందరు విక్రయిస్తున్నారు.
ఎల్పీజీ వినియోగదారులంతా ఇకపై ఈకేవైసీని తప్పకుండా చేయించుకోవాలి. ఈ విషయమై కేంద్ర కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాజలింగాలకు చెందిన నల్లమోతు సందీప్కుమార్ ఐఏఎస్ అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. మోసం చేయడమే కాకుండా అదనపు కట్నం తీసుకురావాలని వేధించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.