రెబెల్ స్టార్ ప్రభాస్ అంటేనే భారీ చిత్రాలకు పెట్టింది పేరు… బాహుబలితో మొదలుకొని ఆయన స్థాయి శిఖరాలకు చేరింది. సినిమా కి పెట్టే ఖర్చు మాత్రమే కాకుండా వసూళ్ల విషయంలో కూడా ప్రభాస్ తన మార్క్ చూపిస్తూనే వస్తున్నాడు. ఇక తాజాగా ఆన్లైన్ టిక్కెట్ స
ప్రస్తుతం థైరాయిడ్ వ్యాధి సర్వసాధారణమైపోయింది. థైరాయిడ్ వ్యాధి అనేది థైరాయిడ్ గ్రంధి శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ లేదా ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించే పరిస్థితి, ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది.
విటమిన్ సి స్టార్ ఫ్రూట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగిన పండు. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం గుండె జబ్బులు , అనేక రకాల క్యాన్సర్లతో సహా అనేక ఆరోగ్య పరిస్థితుల నుండి రక్షించడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
తులసి ఆకులు, మిరియాలు, తేనె కలిపి చేసిన ఔషధాన్ని ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతునొప్పితో పాటు అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కేలరీలు , కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాలలో బియ్యం ఒకటి. వారు అధిక గ్లైసెమిక్ సూచికను కూడా కలిగి ఉంటారు. కాబట్టి అన్నం ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ఖాయం. అయితే బియ్యాన్ని పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదంటున్నారు నిప
బంగాళదుంపలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. వీటిని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటాం. దీంతో... తొందరగా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. మరి.. మొలకలు వచ్చిన తర్వాత వీటిని తినొచ్చా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం వివాదంలో పడిపోయింది. పూరి జగన్నాథ్కు బీఆర్ఎస్ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాదు.. అవసరమైతే సినిమాను అడ్టుకుంటామని అంటున్నారు.