గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మంగళ్హాట్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని సయ్యద్ మహమూద్ అలీ గతేడాది ఆగస్టులో కంచన్ బా
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాం గోపాల్ పేట అగ్నిప్రమాదం జరిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సర్కార్ వద్ద డబ్బులు లేవని, అందుకే అక్రమంగా భవనాలకు పర్మిషన్ ఇస్తుందని తెలిపారు. ప్రమాదానికి గురయిన దక్కన్ మాల్ భవనాన్ని ఈ రోజు (శుక్రవారం)
మెగా ఫ్యామిలీపై మంత్రి రోజా కామెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఆ కుటుంబం నుంచి ఏడుగురు వరకు హీరోలు ఉన్నారని, అందుకే చిన్న ఆర్టిస్టులు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో ఆ ఫ్యామిలీ చెప్పినట్టు అంతా నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఈ కా
బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ పడితే చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాహుబలి టైంలోనే కమిట్ అయ్యాడు కాబట్టి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ చిత్రాలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల రాహుల్ జోడో యాత్రలో సైతం రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. కాగా.. తాజాగా… రాహుల్ ని పొగిడారు. రాహుల్ చాలా తెలివైన వ్యక్తి అని ఆయన అన్నారు. దాదాపు రాహు
మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్.. ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఇటీవలె స్క్రిప్టు రాయడం స్టార్ట్ చేశారు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా చెప్పలేం. కానీ రోజు రోజుకి ఈ సినిమా పై వస్తున్న హైప్ చూసి.. ఫ్
ఖైదీ నెం.150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్యతో మాత్రం.. ఘోర పరాజయాన్ని అందున్నాడు. ఈ సినిమాతో మెగాస్టార్ ఇమేజ్కు భారీ డ్యామేజ్ జరిగిపోయిం
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో బహిరంగ సభ నిర్వహించిన సమయంలో… అక్కడ తొక్కిసలాట జరిగి..8మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్ హెచ్ ఆర్సీ) తాజాగా కేసు నమోదు చేసింది. బహిరంగ సభ నిర్వహించి అమ
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’.. ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ని అందుకోని దుమ్ములేపింది. ప్రపంచ వ్యాప్తంగా ఐదు రోజుల్లో140 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. ఈ లె