మాస్టర్ ప్లాన్ పేరిట తమ పొలాలను లాక్కొవద్దనే డిమాండ్ తో కామారెడ్డి, జగిత్యాల రైతులు చేస్తున్న పోరాటం విజయం దిశగా సాగుతోంది. వారి పోరాటాలకు మున్సిపల్ కౌన్సిల్స్ దిగొస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ ముసాయిదాలను రద్దు చేయాలని ఆయా మున్సిపల్ కౌన్సి
‘కలర్ ఫోటో’ హీరో సుహాస్ తాజాగా ‘రైటర్ పద్మభూషణ్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేది థియేటర్లలో విడుదల కానుంది. ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమాకు దర్శకత్వం
నందమూరి హీరో కల్యాణ్ రామ్ హీరోగా ‘అమిగోస్’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ లుక్స్ తో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా
ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే వ్యక్తికి రోబో హెల్ప్ చేసింది. ఆ రోబో పేరు ‘అట్లాస్’. సాయం అంటే ఓ లేబర్ మాదిరిగా వర్క్ చేసింది. రోబోను బోస్టన్ డైనమిక్స్ రూపొందించారు. ఆ వీడియోను ఎంటర్ ప్రైజ్ క్లౌడ్ కంపెనీ బాక్స్ సీఈవో ఆరొన్ లెవి షేర్ చేశారు.
కాంతారా సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వీడియోను డైరెక్టర్ రిషబ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కన్నడ పరిశ్రమ నుంచి ‘కాంతార’ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండ
మునుపెన్నడూ సాధ్యం కాని రీతిలో బీజేపీ గుజరాత్ లో వరుసగా ఏడోసారి అధికారం చేపట్టింది. ఇదంతా ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతోనే సాధ్యమైంది. గతంలో కన్నా అత్యధికంగా 156 అసెంబ్లీ సీట్లు గెలవడానికి కారణం మోదీనే. దీనికి గుర్తుగా ఓ స్వర్ణకారుడు మోడీ వి
ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో మజ్లిస్ హాజరు కాలేదు. ఎంఐఎంను సీఎం కేసీఆర్ ఎందుకు ఆహ్వానించలేదో తెలియడం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఆ రెండు పార్టీలు కలిసే ఉంటున్నాయని, జాతీయ వేదికను మాత్రం పంచుకోకపోవడం ఏంటీ, ఇందులో ఏద
ఈ రోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అందులోనూ ఇప్పుడు ఎక్కువ మందిని ఊబకాయం సమస్య వేధిస్తోంది. అధిక బరువుతో చాలా మంది సతమతమవుతున్నారు. కొందరైతే త
విశ్వనగరం దిశగా హైదరాబాద్ వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరుతున్నాయి. డేటా కేంద్రాలకు అడ్డాగా.. దేశంలోనే ఐటీకి ప్రధాన నగరంగా.. లైఫ్ సైన్సైస్, టీకాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్ దినదిన ప్రవర్ధమానం
తెలంగాణ ఇంచార్జీ డీజీపీ అంజనీకుమార్ ఏపీ క్యాడర్కు చెందిన వారు అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ అంశంపై తాను ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశానని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస