ATP: పాఠశాలలకు హోలీ పండుగ సెలవు మంగళవారమే ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి ప్రసాద్ బాబు ప్రకటించారు. గతంలో మార్చి 4న సెలవుగా ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి 3నే సెలవు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం నుంచి పాఠశాలలు
హోలీ ఎప్పుడు జరుపుకోవాలని చాలా మంది అయోమయంలో ఉన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ క్యాలెండర్ల ప్రకారం ఇవాళ పబ్లిక్ హాలిడే ఉంది. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు తెలంగాణ సర్కారు హాలిడే ప్రకటించింది. మద్యం దుకాణాలు రేపు ఉదయం 6 గంటల వర
NLR: ఆటోనగర్లో అగ్ని ప్రమాద ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వేదాయపాలెం సీఐ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యజమానులు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోవడం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదా
నెల్లూరు నగరంలో బహిరంగంగా మద్యం సేవించే ప్రాంతాలపై ఏఎస్పీ దీక్ష ఐపీఎస్ సోమవారం దాడులు నిర్వహించారు. చిన్నబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరమేశ్వరి ఆలయ సమీపంలోని ఒక దాబాలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 22 ద్విచక్ర వాహన
TPT: శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన దాత బత్తల ఇషాన్ మహాదేవ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని దాతల విభాగంలో అధికారికి చెక్కును అందజేశారు. భక్తుల ఆరోగ్య సేవల కోసం ఈ విరాళాన్ని వినియోగించను
కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నేటి పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9.30 గంటలలకు మాజీ లోకసభ స్పీకర్, దివంగత GMC.బాలయోగి వర్ధంతి సందర్భంగా దిండి Y జంక్షన్లో ఆయన విగ్రహానికి ఘన నివాళి అర్పిస్తారు. 10.30 గంటల
ప్రముఖ బల్లితెర నటి దేవిప్రియ నిన్న తెల్లవారుజామున కారులో చెన్నై నుంచి తిరుచ్చి వైపు బయల్దేరారు. పెరంబలూరు వద్ద కారు టైరు పంక్ఛర్ కావడంతో డ్రైవర్ ముత్తుగణేష్(38) కారును రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. కార
VKB: హోలీ పండుగను ప్రమాదాలకు దూరంగా, సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలని బంట్వారం ఎస్సై విమల సూచించారు. వేడుకల పేరుతో మహిళలు, యువతులపై బలవంతంగా రంగులు పూయడం లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్య
KRNL: కోసిగి సుంకులమ్మ అవ్వ దేవర సందర్భంగా మండలంలోని జంపాపురంలో ఈ నెల 4, 5 తేదీల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ జరగనుంది. ఈ మేరకు నిర్వాహకులు లోకేష్, హనుమంతు, బసప్ప నాయుడు, శంఖర్, శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జట్లు మంగళవారం సాయంత్రంలో
సత్యసాయి: పుట్టపర్తిలో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన దివ్యాంగుల మూడు చక్రాల స్కూటర్ల అర్హత ఎంపిక శిబిరం అనివార్య కారణాల వల్ల తాత్కాలికంగా రద్దు చేయబడింది. దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు ఈ మార్పును గమనించాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచ