KNR: జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని కన్న ఊరు లాగా ప్రజలంతా అక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ లోని జింకల పార్కులో సోమవారం రాత్రి జిల్
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సురక్షితంగా భారత్కు తిరిగి వచ్చింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో ఆమె దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు స్వదేశంలో అడుగుపెట్టినట్లు సింధు తాజాగా పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ద
అన్నమయ్య: బోరెడ్డిగారిపల్లిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు స్వయంగా విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు. ప్ర
KKD: అన్నవరం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు అధికారులు ప్లాట్ఫామ్పై టైల్స్ అమరిక, సమతలీకరణ పనులు చేపట్టారు. ఇందుకోసం ఇసుక మోట్లు, నిర్మాణ సామగ్రి ప్లాట్ఫా
VSP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 4న ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు అరకు (M) తంగుల్గూడాలోని రాధాకృష్ణ ఆలయంలో MLA రేగం మత్స్యలింగం కుమారుడి వివాహానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ చేరుకుని రాణాప్రతాప్ నగర్
WNP: మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్లో కీలక పాత్ర పోషిస్తు నాడు సామాజిక సేవలో భాగస్వాములై, అభాగ్యులైన ఎందరికో మేమున్నామంటూ చేయుతనందించింది. నేడు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన సందర్భంగా మున్సిపల్ వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు కారుప
ELR: హోలీ పండగ సెలవు రోజైన ఉంగుటూరు మండలంలో అధికారులు ఇంటి పన్ను కులాయి పన్ను వసూళ్లలో నిమగ్నమై ఉన్నారు. ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో మంగళవారం పెద్ద వెల్లమిల్లి, చిన వెల్లమిల్లి, చింతాయిగూడెం గ్రామాలలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను పరిశీలిం
జాతీయ రక్షణ దినోత్సవం నేడు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే వీర జవాన్ల త్యాగాలను స్మరించుకునే రోజు ఇది. అచంచలమైన ధైర్యంతో నిరంతరం మనల్ని కాపాడుతున్న త్రివిధ దళాల సేవలు వెలకట్టలేనివి. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడటమే ఈ దినోత్
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరోసారి పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్లో బ్యారెల్ చమురు ధర 79.44 డాలర్లకు చేరుకుంది. నిన్న ఈ కాంట్రాక్టులు అత్యధికంగా 82.37 డాలర్లకు తాకినట్లు అధికారులు తెలిపారు. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారె
BPT: బాపట్ల విద్యా ప్రదాత కీర్తిశేషులు ముప్పలనేని శేషగిరిరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ, ఆయన కుమారుడు శేషు సుమంత్ కుమార్, అభిమానులు మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మకు వినతి పత్రం అందించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిం