KRNL: కోసిగి సుంకులమ్మ అవ్వ దేవర సందర్భంగా మండలంలోని జంపాపురంలో ఈ నెల 4, 5 తేదీల్లో రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంట్ జరగనుంది. ఈ మేరకు నిర్వాహకులు లోకేష్, హనుమంతు, బసప్ప నాయుడు, శంఖర్, శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల జట్లు మంగళవారం సాయంత్రంలోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.