కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నేటి పర్యటన వివరాలను ఎమ్మెల్యే కార్యాలయం సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9.30 గంటలలకు మాజీ లోకసభ స్పీకర్, దివంగత GMC.బాలయోగి వర్ధంతి సందర్భంగా దిండి Y జంక్షన్లో ఆయన విగ్రహానికి ఘన నివాళి అర్పిస్తారు. 10.30 గంటలకు చింతలపల్లి గ్రామంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు.