WNP: ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావం ప్రతి ప్రజాప్రతినిధికి ప్రేరణ నిచ్చే దీప స్తంభం దూదిళ్ళ శ్రీపాదరావు అని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో మహానేత శ్రీపాదరావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించా
MLG: రాష్ట్ర మంత్రి సీతక్క, DCC అధ్యక్షుడు అశోక్ ఆదేశాల మేరకు వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామంలో నూతన CC రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, TPCC ప్రధాన కార్యదర్శి రాంరెడ్డి కొబ్బరికాయ కొట్ట
VKB: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని, అభివృద్ధి సంక్షేమం గడపగడపకు అందేలా కృషి చేస్తామని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ , వైస్ ఛైర్మన్ రజాక్ పదవి బాధ్యతలు స్వ
ATP: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు ఆర్డీటీ సంస్థపై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలని బహుజన రాజ్యాధికార జేఏసీ కమిటీ ఛైర్మన్ జై భీమ్ రామాంజినేయులు కోరారు. సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ
కోనసీమ: న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలలో సత్తా చాటిన ద్రాక్షారామ విద్యార్ది కె.విష్ణు వర్ధన్ను మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం ప్రత్యేకంగా అభినందించారు. ఏడవ తరగతి చదువుతున్న విష్ణువర్ధన్ ఒక స్వర్ణ, ఒక రజిత పథకాన్
KMR: మద్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం కొత్తగా ఆధార్ కేంద్రాన్ని తహసీల్దార్ ముజీబ్ ప్రారంభించారు. మండలంలో కొత్త ఆధార్ కార్డులతో పాటు ఆధార్ కార్డులు ఉన్నవారు అందులో మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులకు సంబంధించిన ఎ
RR: షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న అంగన్ వాడీ, మహిళా సమాఖ్య భవన స్లాబ్ నిర్మాణానికి సర్పంచ్ కొమ్ము కృష్ణ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుక
W.G: ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి శాంతి ధామాన్ని మూసివేస్తున్నట్లు అఖిల భారత పెనుగొండ వాసవి ట్రస్ట్ ఛైర్మన్ గోవిందరాజులు తెలిపారు. గ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు మూసి ఉంచుతామని, బుధవారం ఉదయం 8 గంటల నుంచి భక్త
VSP: పెట్టుబడుల పేరిట ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు ప్రైవేట్ కంపెనీలకు కేటాయిస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు ఆరోపించారు. తర్లువాడలో విలువైన భూమిని 99 పైసలకే సంస్థకు ఇచ్చిన నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములను బహ
ఇటీవల కాకినాడ జిల్లా వేట్లపాలెం గ్రామంలో బాణాసంచా ప్రమాదంలో మృతి చెందిన బాధితులను ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్ దవులూరి దొరబాబు, ఎస్సీ సెల్ కార్యదర్శి పలివెల సుధాకర్లు సోమవారం సాయంత్రం పరామర్శించారు. రూ.50 లక్షల