JGL: కొంత కాలంగా మహారాష్ట్ర నుంచి దారి తప్పి తిరుగుతున్న పెద్దపులి ఈరోజు కలికోట సూరమ్మ చెరువు పరిసరాల ప్రాంత పొలాల్లో తిరుగుతున్నట్లుగా అటవీ శాఖ అధికారులు పులికాలి ముద్రను గుర్తించారు. పొలాల వైపు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లవద్దని, పశువుల కా
MNCL: జన్నారం మండలంలోని తపాలాపూర్ పాఠశాలలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నిర్వహించారు. సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అడవుల సంరక్షణపై అవగాహన నిర్వహించి, పోటీలు నిర్వహించారు. ఈ సందర్భగా FRO సుష్మారావు మాట్లాడుతూ.. అడవిలో అనేక జీవజాతుల
KMM: ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, పదవీ విరమణ చేసిన అధికారులను సీపీ సునీల్ దత్ శాలువాలతో సత్కరించి, మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాల కాలం పాటు శాఖకు వారు అందించిన నిస్వార్థ సేవలను కొనియాడార
హన్మకొండ జిల్లాలో సాంఘిక సంక్షేమ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు రాజేంద్ర ప్రసాద్ మాట్
PLD: పట్టణంలోని పురుషోత్తపట్నం ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్థానిక ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూతూమంత్రంగా ప్లాస్టిక్ వ్యర్థాల తొలగించ ల
TG: ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఇళ్ల కూల్చివేతలపై కేరళ CM పినరయి విజయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు “బుల్డోజర్ రాజ్”ను తలపిస్తోందని ఆరోపించారు. వినోబా భావే నేతృత్వంలోని భూదాన్ ఉద్యమంలో భ
GNTR: దుగ్గిరాల లాకు వద్ద సోమవారం బైక్ ప్రమాదం స్థానికంగా చర్చనీయాంశమైంది. చినరావూరుకు చెందిన కిషోర్, విజయ్ ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురవ్వగా, ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. విచిత్రమేమిటంటే, ప్రమాద తీవ్రతకు బైక్ పది అడుగుల ఎత
NGKL: కుమ్మెర ఘటనలో చిన్నారి మృతికి బాధ్యులపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని BRS నేతలు డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడితే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, నిజనిర్ధారణ కమిటీ పేరుతో కాంగ్రెస్ డ్రామా చేస్తోందని విమర్శించారు. బాధిత కుటుం
NLR: బుచ్చి పట్టణంలోని కరిముల్లా తోపుడు మిషన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి లక్ష రూపాయలు నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక టీడీపీ నాయకుడు రామానాయుడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వేమిరెడ్డి
SRD: ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు పునరుద్ధరించాలని సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం ఖేడ్లో ఆర్టీసీ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యంను సర్పంచ్ మల్లగారి విమలవిఠల్ రెడ్డి, గ్రామస్తులు కలుసుకొని వినతి పత్రం ఇచ్చారు.