PLD: దుర్గి మండలంలోని అడిగొప్పుల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో సోమవారం హుండీ కానుకల లెక్కింపు చేపట్టారు. గత 47 రోజులకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. రూ.21,17,900 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కె. ఆదిశేష నాయుడు తెలిపారు. ధర్మక
BDK: పినపాకలో పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు తక్షణం కేటాయించాలని మాజీ జెడ్పీటీసీ పాల్వంచ దుర్గ డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్కు ఆమె వినతిపత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. ని
SDPT: బనేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని ట్రైనీ ఐపీఎస్ అయేషా ఫాతిమా అన్నారు. సోమవారం చిన్నకోడూరు మండలంలోని గోనెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ సీసీ కెమెరాల ఆవశ్యకతపై ప్రజలకు అవగా
JGL: బాధితులకు సత్వర న్యాయం అందించడమే గ్రీవెన్స్ డే లక్ష్యమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుండి 15 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల స
AP: ప్రేమించిన యువతి దక్కదేమోనని యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రదీప్.. అదే ఊరిలో ఉన్న యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. తన ప్రియురాలిని వేరే ఊరికి తీసుకెళ్లగా.. తనను ప
SKLM: పొందూరు మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక పరికరాలు, సౌకర్యాలు కల్పించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాం
AP: ప్రేమించిన యువతి దక్కదేమోనని యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన ప్రదీప్.. అదే ఊరిలో ఉన్న యువతి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. తన ప్రియురాలిని వేరే ఊరికి తీసుకెళ్లగా.. తనను ప
BHNG: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో భాగంగా ప్రసాద విక్రయాలతో రూ.5,01,280, VIP దర్శనాలతో రూ.3 లక్షలు, కార్ పార్కింగ్తో రూ.2,71,500, బ్రేక్ దర్శనాలతో రూ.1,57,500, ప్రధాన బుకింగ్తో రూ.1,00,200, లీజులతో రూ.7 లక్షలు,
TG: అనంతగిరి హిల్స్లో నిర్వహించిన DCC అధ్యక్షుల శిక్షణ ముగింపు సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తొలుత CM రేవంత్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశం కో
NLG: హోళీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. ఈ వేడుక సమాజంలో సోదరభావం, ఐక్యతను పెంపొందించాలని కో