ASF: రెబ్బెన మండలం ఇంద్రానగర్ సమీపంలో రైలు పట్టాలపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. దానాపూర్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 ఏళ్ళు ఉంటుందని,
AP: తిరుమల లడ్డూ అంశంపై శాసనమండలిలో ఈరోజు కూడా చర్చ కొనసాగనుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని గతంలో వినియోగించడంపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటన చేయనున్నారు. మరోవైపు వ్యవసాయంపై లఘుచర్చను ఎజెండాలో పొందుపరిచారు. అలాగే, దీంతోపాటు రెండు బిల
SKLM: ఏపీ శాసనమండలిలో తిరుమల లడ్డూపై చర్చ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్, మండలి ఛైర్మన్ మోషేను రాజులను క్రిస్టియన్ అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అనుచితమని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. బుధవారం సాయంత్రం తన క్యాంపు
KMM: కూసుమంచి మండలం నాయకన్జూడెం గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ముఖ్యంగా బొడ్రాయి బజార్లోని డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. పరిసరాలను శుభ్రంగా
WNP: మదనాపురం మండలం కరివేన గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 30 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఊకచెట్టు వాగు నుంచి ఇసుకను తరలించి డంపు చేస్తున్నారన్న సమాచారంతో తహశీల్దార్ జె.కె. మోహన్ దాడులు నిర్వహించారు. సీజ్ చేసిన
మహబూబాబాద్ పట్టణంలోని ముత్యాలమ్మ సెంటర్లో బుధవారం అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం మత్తులో వాహనాల
HNK: హనుమకొండ చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసం శుక్లపక్షం సందర్భంగా విశేష పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేక పూజలు చేశారు. అలంకరణ అనంతరం మహా మంగళ నిరాజనం,
PDPL: మంథని పట్టణ కేంద్రంలోని ఆర్టీసీబస్ స్టేషన్లో బుధవారం పోలీసులు సైబర్ నేరాలు, అలాగే గంజాయి మత్తుపదార్థాల వినియోగంపై వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని ఏఎస్సై శ్రీనివాస్ మాట్లాడుతూ.. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు
GDWL: పదో తరగతి మీ జీవిత గమ్యాన్ని మార్చే కీలక మలుపు అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. బుధవారం గద్వాల ప్రభుత్వ బాలుల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ పదవ తరగతి పరీక్షలు అధిగమించే మెలకువలను మోటివేషన్ క్లాస్ ద్వారా వివరించారు. కలెక్టర్ మా
NLG: చిట్యాల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ పథకం 16వ సామాజిక తనిఖీ, ‘ప్రజావేదిక’ నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.37 కోట్ల వ్యయంతో జరిగిన పనులపై ఈ ఓపెన్ ఫోరంలో సమీక్షించారు. పనుల పారదర్శకత, అమలు తీరును అధికారులు పరిశీలించారు.