AKP: దేవరాపల్లి మండలంలో ఉపాధి హామీ పనుల అమలును అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రైవాడ, గరిసింగి, దేవరాపల్లి పంచాయతీల్లో జరుగుతున్న పనులను ఏపీఓ రుక్మిణీదేవి, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణరావు పరిశ
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ కాలేజీ హెడ్ కుక్ డి.రమణమ్మను చెక్ బౌన్స్, చీటింగ్ కేసులో బుధవారం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన సొంత కూతురు ప్రదీపకు రూ.8 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రమణమ్మ చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసింది. దీనిపై బాధిత
SKLM: జిల్లాలో ప్రభుత్వం సరఫరా చేసే ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు మాత్రమే వినియోగించాలని అసిస్టెంట్ కలెక్టర్ పృథ్విరాజ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక రిమ్స్లో సమావేశం నిర్వహించారు. ఆయన మట్లాడుతూ.. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వ వైద్య
BHNG: జిల్లాలో సుమారు 4లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇందులో 1.20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అయితే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా
KDP: కొండాపురం మండలం డొంకపల్లి గ్రామంలోని ఆశ్రమం గుడి వెనుక పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు బుధవారం దాడి చేశారు. ఎస్సై జయరాములు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ సోదాల్లో ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13,040 నగదు
JGL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల పనుల లక్ష
VSP: రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు వాయుమార్గం ద్వారా విశాఖపట్నం చేరుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు వాల్తేర్ క్లబ్లో జరిగే రమణబాబు కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొని,
CTR: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుమూరు మండలంలో జరిగింది. మండలంలోని స్వామి రెడ్డి పల్లికి చెందిన గోవిందు బైక్పై వస్తుండగా.. పాకాల మండలానికి చెందిన బాబు, రెడ్డప్ప ఆచారి మరొక బైక్లో వస్తూ చార్వగాని పల్లె సమ
అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని ఐదుగురు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం కమిషనర్ నిర్వహించిన అధికారిక టెలీ కాన్ఫరెన్స్కు గైర్హాజరైనందుకు జ్యోత్స్న, హరికిషోర్, లోకేష్ నాయక్, రేష్మా, మంజునాథ్లపై ఈ
E.G: గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు ములపర్తి చిన్నబాబు ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో మండల అధ్యక్షుడు వెలగా శ్రీరామ్ మూర్తి ఆధ్వర్యంలో నాయకులు చిన్నబాబు కుటుంబ సభ్యులకు కొంతమేర ఆర్థిక సహాయం చేసి పార్టీ అండగ