JGL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల పనుల లక్ష
VSP: రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు వాయుమార్గం ద్వారా విశాఖపట్నం చేరుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు వాల్తేర్ క్లబ్లో జరిగే రమణబాబు కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొని,
CTR: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుమూరు మండలంలో జరిగింది. మండలంలోని స్వామి రెడ్డి పల్లికి చెందిన గోవిందు బైక్పై వస్తుండగా.. పాకాల మండలానికి చెందిన బాబు, రెడ్డప్ప ఆచారి మరొక బైక్లో వస్తూ చార్వగాని పల్లె సమ
అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని ఐదుగురు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం కమిషనర్ నిర్వహించిన అధికారిక టెలీ కాన్ఫరెన్స్కు గైర్హాజరైనందుకు జ్యోత్స్న, హరికిషోర్, లోకేష్ నాయక్, రేష్మా, మంజునాథ్లపై ఈ
E.G: గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు ములపర్తి చిన్నబాబు ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో మండల అధ్యక్షుడు వెలగా శ్రీరామ్ మూర్తి ఆధ్వర్యంలో నాయకులు చిన్నబాబు కుటుంబ సభ్యులకు కొంతమేర ఆర్థిక సహాయం చేసి పార్టీ అండగ
TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన బన్సీలాల్ పేట డివిజన్లో పర్యటించి స్థానిక అంశాలపై సమీక్షించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుని, అక్కడ జరుగుతున్న ఆధు
W.G: జిల్లాలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాలు, ప్రణాళిక, మార్కెటింగ్ శాఖల అధికారులతో కలిసి వివిధ మండలాల్లో వంటనూనెలు, కందిపప్పు, ఎండుమిర్చి హోల్స
NDL: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్న ప్రసాద వితరణ పథకానికి HYDకు చెందిన రవి రూ.1,00,100 విరాళాన్ని అందించారు. ఈ మేరకు దాత కుటుంబసభ్యులతో కలిసి బుధవారం శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం విరాళాల కేంద్రంలో పర్యవేక్షకులు అయ్యన్
ప్రకాశం: ఒంగోలులోని ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం అనుబంధ న్యాయ కళాశాలలో ఎల్. ఎల్. బి మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈనెల 10 వ తేదీ వరకు జరుగుతాయని యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొఫెసర్ సోమశేఖర్ తెలిపారు. కాన్స్టిట్