BDK: భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్లో గురువారం కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. వార్డు అధికారి మధుసూదన్ రెడ్డితో కలిసి కాలనీల్లో తిరుగుతూ డ్రైనేజీ పూడికతీత, పిచ్చిమొక్కల తొలగి
KDP: వాట్సాప్ ఇంటిగ్రేషన్ ద్వారా యోగి వేమన యూనివర్సిటీ(YVU) నిర్వహించే అన్ని పరీక్షల ఫలితాలు తెలుసుకోవచ్చని వర్సిటీ ఉపకులపతి ఆచార్య B.రాజశేఖర్ తెలిపారు. వాటికి సంబంధించిన పోస్టర్లను కులసచివులు పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.కె.SV కృష్ణారా
అన్నమయ్య: రాజంపేట మండలం మందరం కొత్తపల్లి గ్రామంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 4 యానాది కుటుంబాలను యానాదుల సంక్షేమ సంఘం బుధవారం పరామర్శించింది. జిల్లా అధ్యక్షులు నీలం సురేంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే బాధితులకు రూ.50 వేలు ప
VKB: యాలాల మండలంలో చెరువుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఆశించిన స్థాయిలో రైతులకు సాగునీరు అందడం లేదు. మండల పరిధిలోని హుస్సేన్ సాహెబ్, అగ్గనూరు రెడ్డి చెరువు, జుంటుపల్లి ఉద్దండ రావు చెరువు, పెర్కంపల్లి సదర్ చెరువుల్లో మరమ్మతులు చేస్తే రైతులకు ఎ
HNK: ఐనవోలు మండలం సింగారం చెరువు వద్ద బుధవారం స్థానికులు కుళ్లిపోయిన డెడ్ బాడీని గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించడంలేదని, మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటున్నాయంటూ స్థానికులు పేర్కొంటున్నారు. తల, మొండెం వేరుగా ఉండడ
GNTR: అసెంబ్లీ, సచివాలయంలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికుల జీతాలు పెంచాలని కోరుతూ సీఐటీయూ నేతలు బుధవారం సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు వినతిపత్రం అందించారు. పెరుగుతున్న ధరలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 12 వేల వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని, కార్మిక
E.G: దేవరపల్లి మండలం కురుకూరు కోకో ప్రాసెసింగ్ యూనిట్ వద్ద బుధవారం రైతులకు 35% రాయితీతో టార్పాలిన్స్, ప్లాస్టిక్ ట్రేలను పంపిణీ చేశారు.సర్పంచ్ అచ్యుతరాయుడు, సొసైటీ ప్రెసిడెంట్ భాస్కర్, ఉద్యాన అధికారి రమేశ్ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను రైతుల
NLR: విడవలూరు మండలం రామతీర్థంలో లే అవుట్కు పంచాయతీ తాగునీటి తరలింపునకు పైపులైను ఏర్పాటుపై వివాదం చోటు చేసుకుంది. ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయగా అధికారుల సమక్షంలో లే అవుట్ యజమాని నరేంద్ర, అతని అనుచరులు ద
SRD: తాను మరణించిన ఆరుగురికి రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అంబాదాస్ ప్రాణం పోశారు. అమీన్పూర్ బృందావన్ టీచర్స్ కాలనీలో ఉంటున్న అంబాదాస్(63) అధిక రక్తపోటుతో బాధ పడేవారు. ఫిబ్రవరి 28న ఒక్కసారిగా కుప్పకూలగా నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చ
KMR: గాంధారి మండలం గుర్జాల్లో హోలీ పండుగ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3:30 నుంచి కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు సర్పంచ్ గంగారాం తెలిపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పోటీలను విజయవంతం చేయా