NZB: భీమగల్ మండలంలోని పురాణీపేట్ సర్పంచ్ బుర్ర సుమ ఆమె భర్త దేవేందర్ గౌడ్ గురువారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రె
VKB: ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వివిధ పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సకాలంలో పరీక్షా కేంద్రాలకు వెళ్లే విధంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు వికారాబాద
కర్నూలు: తాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇంజినీరింగ్ విభాగ అధికారులు, సచివాలయ, తాగునీటి సరఫరా విభాగ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పీ. విశ్వనాథ్ సూచించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఇంజినీరింగ్
NLR: బుచ్చి మండలం రామచంద్రపురంలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ తరగతులతో పాటు 6 నుండి 10 తరగతుల వరకు అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ వసుధ తెలిపారు. మార్చి 1తేదీ నుండి ఇంటర్మీడియట్ ప
MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ను మంచిర్యాల జిల్లా న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, సుమ
MDK: మనోహరాబాద్ మండలంలో అక్రమ మట్టి రవాణా జోరుగా సాగుతోంది. ఓ ప్రైవేట్ వెంచర్లో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తూ అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని, పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్
NRPT: న్యాయవాదులు రక్షణ చట్టం కోసం గురువారం నారాయణపేట కోర్టు నుంచి రాష్ట్ర సచివాలయం వరకు పాదయాత్ర ప్రారంభించారు. కాళేశ్వర్, మోహన్యాదవ్, మహేష్ యాదవ్, రాములు పాల్గొన్నారు. కేంద్ర న్యాయవాది రఘువీర్ యాదవ్ ప్రభుత్వం వెంటనే చట్టం తీసుకోవాలని.. లేని ప
KMR: లింగంపేట మైనారిటీ గురుకుల పాఠశాలలో గురువారం విద్యార్థులకు కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ప్రిన్సిపల్ వెంకట రాములు పర్యవేక్షణలో వైద్యులు హరికిషన్ విద్యార్థులకు పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. దృష్టి లోపం ఉన్న వారికి
TG: వెలుగుమట్ల భూదాన్ భూములపై ఖమ్మం కలెక్టర్ అనుదీప్ వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశానుసారమే ప్రభుత్వ భూమిని కాపాడామని తెలిపారు. లంచ్మోషన్ పిటిషన్ను కూడా హైకోర్టు తిరస్కరించిందని వెల్లడించారు. అర్హులైన పేదలను గుర్తించి.. ప్రత్యామ్నాయ ఏర్
కోనసీమ: పేద, మధ్యతరగతి వర్గాల్లో అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ, ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ వర్తించని వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్న సీ.ఎం రిలీఫ్ ఫండ్ అండగా ఉంటుందని యువనాయకులు బండారు సంజీవ్ వ్యాఖ్యానించారు. ఆలమూరులో గురువారం 33 మందికి