AP: కడప జిల్లా రాజంపేటలో అర్థరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీప్ లాడ్జిలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. 22 గదులకు మంటలు వ్యాపించడంతో ఒకరు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో లాడ్జ
SRD: సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. బుధవారం టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక మంత్రిని కలిసి వి
KRNL: పన్నుల చెల్లింపులో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఆస్తి పన్ను, తాగునీటి కొళాయి ఛార్జీలు, ట్రేడ్ లైసెన్స్ రుసుముల కోసం నగరంలో ఆరు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఇవి
కృష్ణా: మొవ్వ మండలంలోని ZPH పాఠశాలలో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్ప్రభావాలపై విద్యార్థులకు ఎస్ఐ సి.హెచ్. సురేశ్ వివరించారు. యువత చెడు అలవాట
NGKL: జిల్లా ఆసుపత్రిలో ఇటీవల కుమ్మెర గ్రామానికి చెందిన చిన్నారి మరణించిన ఘటనపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ కె.రవికుమార్ విచారణ చేపట్టారు. మృతికి దారితీసిన పూర్వాపరాలను ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ విచారణల
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వర్షాలు పడతాయని
BDK: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో బుధవారం జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్షపడ
AP: శాసనసభ బడ్జెట్ సమావేశాలు 11వ రోజుకు చేరుకున్నాయి. గత పది రోజులుగా వివిధ ప్రజా సమస్యలు, బడ్జెట్ పద్దులపై వాడీవేడీ చర్చలు సాగాయి. ఇవాళ ముఖ్యంగా టీటీడీ కల్తీ లడ్డూ అంశంపై మండలిలో చర్చ జరగనుంది. ఈ వ్యవహారంపై మండలిలో ప్రత్యేక చర్చ జరగనుండటంతో సర
NTR: విజయవాడలోని హోటల్ వివాంతాలో ఏపీ రాష్ట్రానికి సంబంధించి భూగర్భ జలాల డేటా ఆక్సిఫర్ మ్యాపింగ్ ఫలితాల ప్రచారంపై వర్క్ షాప్ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ వాటర్ బోర్డ్ సభ్యుడు వరదరాజ్ మాట్లాడుతూ.. భూగర్భ జలాల వనరుల అంచనా, సువర్ణ నిర్వ
కడప YVUలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ ప్రొ.టి.శ్రీనివాస్ తెలిపారు. AP నైపుణ్యాభివృద్ధి సంస్థ, YVU ప్లేస్మెంట్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. 13 కంపెనీలు విశ్వవిద్యాలయానికి వస్తున