TG: నిజామాబాద్ జిల్లా కోటగిరిలో దారుణం జరిగింది. వృద్ధురాలైన తల్లిని కుమారుడు దారుణంగా చంపాడు. మద్యానికి బానిసై తల్లి భూమవ్వపై దాడి చేశాడు. తల్లిపై పాతదుస్తులు వేసి నిప్పుపెట్టి కాల్చిచంపాడు.
NDL: బ్రాహ్మణ కొట్కూరు గ్రామం సమీపంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మణికంఠ తెలిపారు. వారి నుంచి రూ. 42,290 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే
ఉమ్మడి ప.గో: జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వేతనాల నిలిపివేతపై ప్రభుత్వం స్పందించింది. సభ్యుల ఆర్థిక ఇబ్బందులను ZP ఛైర్పర్సన్ పద్మశ్రీ సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వం తక్షణమే మూడు నెలల బకాయి వేతనాల
ADB: ఇచ్చొడ మండలంలోని జామిడి గ్రామంలో రూ. 5లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఇవాళ బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భూమి పూజ చేశారు. గ్రామస్తులు కోరిన కోరికలను తప్పకుండా నెరవేర్చి గ్రామాన్ని విడతల వారిగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అని అన్నారు. ఈ కార
నెల్లూరు రూరల్ పరిధిలోని 20వ డివిజన్ వనంతోపులో శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని, ఆర్థ
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శనివారం త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనానంతరం వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశా
ADB: బంజారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని బంజారా జాగృతి మండలి రాష్ట్ర అధ్యక్షుడు భరత్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సుభాష్ మహారాజ్కు ఆయన నియామక
NLG: నకిరేకల్ పట్టణానికి చెందిన పంతంగి అంజమ్మ, యానాల రమాదేవిలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఇవాళ వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయనతో పట్టణ
JN: జఫర్గడ్ మండల కేంద్రానికి చెందిన మాజీ మావోయిస్టు ‘మా ఇల్లు’ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య తండ్రి గాదె సాల్మోన్ రెడ్డి (97) శనివారం ఉదయం స్వగృహంలో అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. అయితే ఇప్పటికే గత నెలలో ఇన్నయ్య తల్లి తేరేజమ్మ మరణిం
ఖమ్మం జిల్లా రాష్ట్రంలో రైతు రిజిస్ట్రీలో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 75.21% మంది రైతులు వివరాలు నమోదు చేసుకోగా వారం రోజుల్లో 100% పూర్తి చేయాలని లక్ష్యంగా వ్యవసాయశాఖ కృషి చేస్తోంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 53.15% మాత్రమే నమోద