TG: నిజామాబాద్ జిల్లా కోటగిరిలో దారుణం జరిగింది. వృద్ధురాలైన తల్లిని కుమారుడు దారుణంగా చంపాడు. మద్యానికి బానిసై తల్లి భూమవ్వపై దాడి చేశాడు. తల్లిపై పాతదుస్తులు వేసి నిప్పుపెట్టి కాల్చిచంపాడు.
Tags :