KMR: బాన్సువాడ మండలం హనుమాజీపేట PHC పరిధిలోని తిరుమలాపూర్, DM తండాలో శనివారం వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రోహిత్ పరిశీలించారు. టీకాల అమలు విధానం, సేవల నాణ్యత, పనితీరును సమీక్షించారు. ఐస్ ప్యాక్స్ సంసిద్ధత, వినియోగం, కోల
శ్రీకాకుళం పట్టణంలో ఉన్న ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. విశాఖ బి, ఇందిరానగర్ కాలనీలలో శనివారం పారి శుద్ధ్యాన్ని, కాలువలు పరిశీలించారు. ఖాళీ స్థలాల
NLR: ఉదయగిరి దళితవాడ మండల పరిషత్ పాఠశాలలో శనివారం సైన్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు MPD0 బి.శ్రీనివాసులు, HM షబ్బీర్ బహుమతులు అందజేశారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎంపీడీవ
BPT: కొల్లూరు మండలం, కొల్లూరు గ్రామం గాంధీనగర్ ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు. పెన్షన్ పంపిణీని ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షిస్తూ, పె
NLG: చిట్యాల, 7వ వార్డు కమ్యూనిటీ హాల్లోని వాటర్ ప్లాంట్ సామాగ్రిని నిన్న రాత్రి అక్రమంగా తొలగించారు. ఈ చర్యను నిరసిస్తూ.. మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ లింగస్వామి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. తీసుకొచ్
MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం పంట ఉత్పత్తుల ధరల వివరాలను కార్యదర్శి అశోక్ అహ్మద్ తెలిపారు. వేరుశనగకు గరిష్ఠ ధర రూ. 10,119 కనిష్ఠ ధర రూ.5265 లభించగా, మొక్కజొన్నకు గరిష్ఠ ధర రూ.1854, కనిష్ఠ ధర రూ.1781 లభించింది. పత్తికి గరిష్ఠ ధర రూ.6129 కనిష్ఠ ధ
WGL: తపాలా సేవల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి వినియోగదారులు తమ ఫిర్యాదులను మార్చి 9లోగా HYD పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయానికి పంపాలని WGL డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ సూచించారు. మార్చి 25న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 53వ ప్రా
AP: క్రికెట్ మ్యాచ్లో జస్ట్ అలా పడిపోతేనే రెండుచోట్ల ఎముకలు విరిగాయన్న ఐపీఎస్ సునీల్ కుమార్ ట్వీట్కు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కౌంటర్ ఇచ్చారు. ‘అరగంట టైమ్ ఇస్తే నన్ను కొట్టినట్లు నిన్ను కొడతా. ఆ తర్వాత డాక్టర్ రిపోర్టులో ఏం వస్
TG: MLA వెంకటరమణారెడ్డి ఇంట్లో BJLP సమావేశం నిర్వహించారు. MLAలు మహేశ్వర్రెడ్డి, పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా BJLP నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయి. MLA KVRను పరామర్శిం
ATP: రాయదుర్గం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. సామాజిక పెన్షన్ సాయం కాదని ఓ ఆర్థిక భరోసా అని ఆయన పేర్కొన్నారు. పెన్షన్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ల