TG: MLA వెంకటరమణారెడ్డి ఇంట్లో BJLP సమావేశం నిర్వహించారు. MLAలు మహేశ్వర్రెడ్డి, పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా BJLP నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేకుండా పోయాయి. MLA KVRను పరామర్శించేందుకు అనుమతి ఇవ్వలేదని, ప్రశ్నిస్తే ఎదురుదాడులకు దిగుతున్నారు. కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది’ అని అన్నారు.