TPT: తిరుపతి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆర్జిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ
నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో సోమవారం మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి ఘనంగా జరుపుకున్నారు. డీఎస్పీ లింగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సౌమ్య నాయకుడని, ప్రజల కష్టసుఖాలలో భాగస్వామి అయ్యారని తెలిపారు. ఎస్సై విజయ్ భా
BPT: ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహాయ నిధి అండగా ఉందని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తెలిపారు. సోమవారం బాపట్లలో 43 మంది లబ్ధిదారులకు రూ.20,73,963 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ఆసుపత
GDWL: ఇంటర్మీడియట్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన స్వయంగా తనిఖీ చేశారు. పరీక్షలు ము
SRPT: నడిగూడెంలోని గురుకుల కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 16 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో వోకేషనల్ కోర్సు నుంచి 5 మంది, జనరల్ నుంచి 11 మంది ఉన్నట్లు పరీక్షల నిర్వహణ చీఫ్ సూపరింటెండెంట్ వాణి తెలిపారు. ఎస్సై ఆధ్వర
JGL: మల్యాల మండలం నూకపెల్లి ఆదర్శ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు గడువును మార్చి10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ ఆదిత్య తెలిపారు. ఫిబ్రవరి 28తో ముగియాల్సిన గడువును విద్యార్థుల సౌకర్యార్థం పొడిగించారు. ఆసక్తి గల విద్యార్థులు
KKD: తొండంగి మండలం వలసపాకల గ్రామంలో రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పొలాల్లో తగినంత తేమ ఏర్పడింది. విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతులు మార్కెట్లకు వెళుతున్నారు. అయితే ఎరువుల ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్య
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడుస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సమితి డిమాండ్ చేసింది. సోమవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శ
ELR: జంగారెడ్డిగూడెంలో యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ యూట్యూబర్గా చలామణి అవుతూ, సహాయం కోసం వచ్చిన యువతిపై అత్యాచారం చేశాడని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వెల్లడించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా న
NLR: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం తెలిపారు. చంద్రమౌళి నగర్లో రూ. 40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. నియోజకవర్గంలో చేపట్టిన 240 పనుల్ల