NGKL: జిల్లా వ్యాక్సిన్ స్టోర్కు 1,772 హెచ్పీవీ టీకా డోసులు చేరుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లా, సివిల్ ఆసుపత్రుల్లో ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంగళవారం DMHO డాక్టర్ రవికుమార్ నాయక్ తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ న
MHBD: ఇనుగుర్తి గ్రామంలో ఎంజాల కుమారస్వామి అనే రైతు తమ సాగు చేస్తున్న కూరగాయల పంటలో కూరగాయలు తెంపుతుండగా, బీరకాయ సాగులో వినూత్నంగా రామచిలుక ఆకారంలో బీరకాయ కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. జెన్యూ మార్పిడి వల్ల కొన్ని సార్లు వి
MLG: ఈ రోజు చంద్రగ్రహణం కారణంగా మంగపేట మండలం మల్లూరులో గల స్వయంభు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని మూసివేశారు. ఉదయం స్వామి వారికి ఆరాధన, నివేదన చేసి (ద్వారా బంధనం) ఆలయ తలుపులు మూసివేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి రెవెల్లి మహేష్ తెలి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో అరణ్య ప్రాంతాల మార్గంలో ప్రయాణం చేస్తుంటే జింకల గుంపులు ప్రత్యక్షమై చెంగుచెంగున ఎగురుతూ వెళ్లేవి. ప్రస్తుతం ఎక్కడ చూసినా జింకలు కనిపించడం లేదు. పోడు సాగు, చెట్ల నరికివేత, గుట్టలు పిండి చేయడంతో అడవుల విస్తీర్ణం
WGL: సంగెం (M) కేంద్రంలోని కాపుల కాన్పర్తి గ్రామంలో 16 నూతన సీసీ కెమెరాలను ఏసీపీ వెంకటేష్ ఇవాళ ప్రారంభించారు. గ్రామంలో భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాలను అరికట్టడం, ప్రజలకు రక్షణ కల్పించడం లక్ష్యంగా ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అ
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలిపై ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కోహ్లీ ఆటతీరు బౌలర్ను మానసికంగా దెబ్బతీస్తుంది. ఒక బ్యాటర్ బలాన్ని ఉపయోగించి స్లాగ్ షాట్తో సిక్స్ కొడితే నేను పెద్దగా పట్
భూపాలపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం మంగళవారం రంగుల కేళితో పులకించిపోయింది. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆధ్వర్యంలో జరిగిన హోలీ వేడుకల్లో మహిళా ఎస్సైలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డీజే పాటల హోరులో ఎస్పీతో కలిసి మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సాహ
తూ.గో: నిడదవోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మంగళవారం చౌటుప్పల్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా, నిడదవోలుకు చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశాలతో
AP: రాష్ట్ర ఉన్నత విద్యామండలి లాసెట్, పీజీ-ఎల్సెట్ దరఖాస్తు గడువును పెంచింది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 20వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది లా ప్రవేశ పరీక్షలను తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పర్య
TG: మాజీ సీఎం కేసీఆర్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఇవాళ ఆయన మధ్యాహ్నం ఎర్రవల్లిలోని ఫామ్హౌస్కు చేరుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై స