MDK: తూప్రాన్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ బొంది రజిని రాఘవేందర్ గౌడ్ అన్నారు. పట్టణ అభివృద్ది చేసుకునేందుకే ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అందరూ సద్వినియో
NTR: ఏ. కొండూరు మండలానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్య మంత్రి సహాయనిధి (CMRF) నుంచి వైద్య సహాయం అందింది. పెద్ద తండాకు చెందిన లోకేష్కు రూ. 1.77 లక్షలు, ఉపేంద్రకు రూ. 2.13 లక్షలు, అలాగే చీమలపాడుకు చెందిన బండి శ్రీలక్ష్మికి రూ. 6 లక్షల విలువైన ఎల్డీసీ (LO
AP: వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా.. 11 వందల మంది ఉన్నట్లు మాట్లాడతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ‘వైసీపీని ఎదుర్కోవాలంటే మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్లే కల్తీల
SRCL: విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై దృష్టి సారించగలుగుతారని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివ
CTR: పుంగనూరు శ్రీవిరుపాక్షి మారెమ్మకు శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించి పసుపు, కుంకుమ, సింధూరం, గంధం, వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్త
NLR: పేద ప్రజలకు వీపీఆర్ నేత్ర వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని టీడీపీ మండల అధ్యక్షుడు పొలినేని చంద్రబాబు నాయుడు తెలిపారు. చింతలదేవిలోని తూర్పు బ్రాహ్మణపల్లిలో వైద్య సేవలను పరిశీలించి మాట్లడారు. ఇప్పటి వరకు 2,141 మందికి కంటి పరీక్షలు చేశా
BDK: ఆళ్లపల్లి మండలంలోని తిర్లాపురం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. కరకగూడెం మండలం రేగళ్లకు చెందిన ఎం.భద్రయ్య, బీమయ్య ఆళ్లపల్లిలోని ముత్తాపురం వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్రవాహనం నియంత్రణ కోల్పోయి చెట్టు
ATP: ఆర్డీటీకి కేంద్ర ప్రభుత్వం వెంటనే FCRA పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ‘లక్ష పోస్ట్కార్డుల ఉద్యమం’ చేపడుతున్నట్లు మాజీ ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. కళ్యాణదుర్గంలో ఉద్యమ కార్డులను ఆయన ఆవిష్కరించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దశా
MLG: విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదవాలని MEO మల్లయ్య, సర్పంచ్ సరిత అన్నారు. రామన్నగూడెం ZPHS పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ పరీక్ష సామాగ్రిని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. చదువు మన తలరాతను మారుస్తుందని, పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉ
WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమం శుక్రవారం జరిగింది. పెద్ది ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంకు మాజీ ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్బంగా రాజయ్య పెద్దికి శుభాకాంక్షలు తెలిపి, కాసేపు ముచ్చ