KRNL: ఆదోని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు ఎన్.ప్రకాష్ జైన్ ఇవాళ వికలాంగుల మధ్యలో తమ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వికలాంగుల పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్లో సుమారుగా 500 మందికి పైగా పేదలకు అన్నప్రసాదం అందజేశారు. సేవా భావంతో జరిగిన ఈ కార్యక్రమంతో ప్రశంసలు అందుకున్నారు.