PDPL: మంథని సమీపంలోని గోదావరి నది, సుందిళ్ల జలాశయం, గ్రామ శివారులో ఉన్న పుష్కర ఘాట్లను పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ ఏడాది జరిగే పుష్కరాల నేపథ్యంలో ఘాట్ల వద్ద భక్తుల రాకపోకలకు సౌకర్యాలను ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆద
ELR: టీ.నర్సాపురం మండలంలోని వీరభద్రారం వెళ్లే దారిలో బుధవారం రాత్రి భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రహదారి పక్కన చెట్టుకు చుట్టుకుని ఉండగా గమనించి అప్రమత్తమయ్యారు. వెంటనే గ్రామస్థులు దాడి చేసి పామును చంపినట్లు చ
NDL: అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఇవాళ్టి నుంచి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్న అహోబిలం మఠం ప్రతినిధి రామానుజన్ తెలిపారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం మార్చి 5, 6, 7 తేదీలలో ఆలయ కోనేరులో ఈ వేడుకలు నిర్వహిస్తారు. శ్రీ ప్రహ్లాద వరద
ATP: గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో బుధవారం రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో చోరీలు జరిగాయి. జైపూర్-మైసూరు ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న సౌందర్య అనే మహిళ నుంచి రూ.2 లక్షల విలువైన బంగారు గొలుసును దుండగుడు అపహరించాడు. అలాగే గుంటూరు-కాచిగూడ రైల
NRML: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఎఎస్పీ సాయి కిరణ్ ఆధ్వర్యంలో గురువారం దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను సీజ్ చేసి పత్రాలను పరిశీలించారు. రోడ్డు భ
TG: కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్కు రాష్ట్ర పోలీసులు సహకరించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తంచేశారు. నిన్న పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి అమిత్ షాతో భేటీ అయిన CM రేవంత్.. మావోయిస్టుల లొంగుబాట్లపై నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో ఆపర
AKP: టెక్నాలజీ ఎంత పెరుగుతున్న అంతకుమించి ప్రజలలో భక్తి భావం పెరుగుతోందని పాయకరావుపేట-తుని క్యాషు మ్యాను ఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నంది మల్లి బాబు అన్నారు. బుధవారం రాత్రి నక్కపల్లి మండలం రేబాక గూడుపమ్మ ఆలయాన్ని ఆయన దర్శించుకున్నా
PPM: పాచిపెంట నుంచి పద్మాపురం గ్రామానికి వెళ్లే మార్గంలో రహదారిపై నీరు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మురుగు, వాడుక నీరు వెళ్లే దారిలేక ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు ప్రవహిస్తోంది. దీంతో శిశుమందిర్ చిన్నారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల
ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ లోడింగ్, అన్లోడింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఖానాపురం హవేలీ పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. AITUC జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. క్వారీల్లో పనిచేసే కార్మి
WGL: వరంగల్ నగరంలోని ఓల్డ్ బీట్ బజార్ వద్ద సూరజ్ ఓయోలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12,650 నగదు, ఆరు సెల్ఫోన్ల