AP: 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘పనిచేసే వ్యక్తుల సంఖ్య భారీగా పడిపోయింది. ఇంతవరకు ఫ్యామిలీ ప్లానింగ్కు ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్పై దృష్టి పెడుతున్నాం. అందుకు ప్రత
KNR: సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామంలో గురువారం సర్పంచ్ మ్యాకల స్వప్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చాలకుంట్ల చేపల పెంపకం కోసం ఫిష్ పార్ట్ పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేందర్, మార్కెట్
EG: పోతవరం నుంచి జి. కొత్తపల్లి ఆర్అండ్బీ రోడ్ నిర్మాణం పనులు గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా గోపాలపురం AMC ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు, పసుమర్తి రతీష్తో పనులను పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఎన్నో రోజులుగా రహదారి అధ్వాన్
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్స్కు చేరిన రికార్డు భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉంది. ఈ నాలుగు జట్లు తలో మూడు సార్లు ఫైనల్ చేరాయి. దీంతో ఇవాళ భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే సెమీఫైనల్లో ఏ జట్టు
ఖమ్మం అభివృద్ధిలో భాగంగా ఎఫ్సీఐ గోడౌన్ సమీపంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య గురువారం పరిశీలించారు. మెరుగైన రవాణా వ్యవస్థ కోసం చేపట్టిన ఈ పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలక
ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడిమి తట్టుకోలేక ప్రజలు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం 35 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజుల్లో 40 డిగ్ర
VSP: రాష్ట్రంలో పాలన గందరగోళంగా మారిందని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు అర్థం కావడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నివాసంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంపై స్పష్టత లేకుండా పాలన
MBNR: మహబూబ్ నగర్లోని SBI, RSETI శిక్షణ కేంద్రంలో భారత ప్రభుత్వం యువజన సర్వీసు, క్రీడల ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై వర్క్ షాప్ నిర్వహించారు. జిల్లా పరిశ్రమలశాఖ అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగ
GNTR: సీఆర్డీఏ అదనపు కమిషనర్ ఏ. భార్గవతేజ గురువారం తుళ్లూరు మండలంలోని మోదులింగాయపాలెం, మల్కాపురం, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లో పర్యటించారు. నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయ
VZM: గరివిడి పోలీస్ స్టేషన్లో గురువారం ఎస్సై లోకేశ్వరరావు అధ్యక్షతన మహిళా పోలీసులకు చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ససీఐ శంకర్రావు పాల్గొని గ్రామాల్లో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో మంచి వాతావరణం కల