VZM: గరివిడి పోలీస్ స్టేషన్లో గురువారం ఎస్సై లోకేశ్వరరావు అధ్యక్షతన మహిళా పోలీసులకు చట్టాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ససీఐ శంకర్రావు పాల్గొని గ్రామాల్లో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని గ్రామాల్లో మంచి వాతావరణం కల్పించడానికి కృషి చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో బాల్య వివాహాలు, మూఢ నమ్మకాలపై ప్రజలను చైత్యనం చేయాలన్నారు.