ATP: టమాటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం అనంతపురంలో కిలో టమాటా రూ. 7 మాత్రమే పలుకుతోంది. కోత ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు పంటను కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. దీంతో పండిన పంట పశువుల పాలవుతున్నాయ
JGL: జగిత్యాలలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. మహిళలు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించార
TG: ఇరాన్లోని తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అందరినీ స్వదేశానికి సురక్షితంగా రప్పించాలన్నారు. గల్ఫ్ కార్మికుల కుటంబాలు ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం అండగా ఉంటుం
MHBD: బయ్యారం మండల కేంద్రంలో మెడ్ ప్లస్ మెడికల్ షాపును ఆదివారం బయ్యారం SI తిరుపతి, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ శాంతి-కిషన్ నాయక్, జెగ్గు తండా సర్పంచ్ బొల్లి జయంతి-వెంకటకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాంతి మాట్ల
AKP: జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఘటన జరిగిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు తనిఖీలు చేపట్టిందన్నారు. నర్సీపట్నం, పరవాడ డీఎస్పీల ఆధ్వర్యం
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. 2026 మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. బెంగళూరులో దీని ట్రైలర్ మార్చి 8న విడుదల కానుంది. ఇక ఈ
MDK: నర్సాపూర్ BVRIT కళాశాలలో నిర్వహించిన భగ్గిలా పోటీలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనాలని మహేందర్ సూచించారు. ఇలాంటి పోటీలు విద్యార్థు
ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 185 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. దీంతో సిరీస్ను 3-0తో ఆసీస్ కైవసం చేసుకుంది. 410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. స్నేహ్ రాణా 44, ప్రతీక 27, జెమీమా 42, హర్మన్&zw
CTR: కుప్పం పట్టణం కొత్తపేటలో శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారి షికారి ఉత్సవం ఆదివారం నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పట్టణ పురవీధుల్లో కోలాహలంగా ఊరేగించారు. ఉత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవ
శంకర్పల్లి మున్సిపల్ నూతన చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ను ఆయన స్నేహితులు (1993-94 ఎస్ఎస్సి బ్యాచ్ ) ఈరోజు ఘనంగా సన్మానించారు. తమ స్నేహితుడు మున్సిపల్ చైర్మన్ కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించార