KNR: వెల్గటూర్ మండలం కిషన్రావుపేట శివారులోని అక్రమ తవ్వకాలతో కర్షల్ గుట్ట కరిగిపోతోంది. ఓ రైస్మిల్ యాజమాన్యం ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీలు, ట్రాక్టర్లతో 3 రోజులుగా మట్టి తరలించినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దాదాపు 500 ట్రిప్పుల మట్
NZB: కమ్మర్ పల్లి మండలం వేసవి దృష్ట్యా మండలంలో ఎక్కడ కూడా త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజా శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచా
NZB: నగరంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో కుళ్లి పోయిన చికెన్, మాంసంతో తయారు చేసిన ఫుడ్ను కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. ఆకలేసి సుష్టుగా బిర్యానీ తిందామని ఏదైనా హోటల్కు వెళితే నాణ్యమైన, రుచికరమైన భోజనం దొరకడం కష్టంగా
NLG: చండూరులో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు లైన్మెన్ షరీఫ్ పాషా తెలిపారు. శ్రీ మార్కండేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా మునుగోడు రోడ్, మున్సిపల్ ఆఫీస్, కనకదుర్గమ్మ గుడి, ఆయిల్ మిల్ రోడ్ ప్రాంతాల్లో కోత ఉంటుం
రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్స్(ALPs) కోసం కొత్త నియామకాన్ని రైల్వే మంత్రిత్వశాఖ ఆమోదించింది. 11,127 ALPs ఖాళీలను భర్తీ చేస్తారు. ద.మ. రైల్వేలో 674 పోస్టులు ఉన్నాయి. RRB త్వరలో ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. అభ్యర్థులు గుర్త
AP: అంగన్వాడీల బలోపేతానికి కృషి చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి అన్నారు. అదేవిధంగా 7,000 ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. 55,746 అంగన్వాడీ కేంద్రాలు, 257 ఐసీడీఎస్ ప్రాజెక్టుల ద్వారా గర్భిణులు, బాలింతలు, 6 ఏళ్లలోపు పిల్లలకు
W.G: పాలకోడేరు (M) శృంగవృక్షం హైస్కూల్లో లైబ్రేరియన్ డేవిడ్ రాజు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపింది. గ్రామ పెద్దలతో కలిసి తల్లిదండ్రులు HMకు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్ద బుజ్జి రాజు మాట్లాడుతూ.. లైబ్రేరియన్పై చర్యలు తీసుకోవాలని
MDCL: హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ పరిధి తిరుమల నగర్లో ఉన్న శ్రీ పోచమ్మ ముత్యాలమ్మ దేవస్థానంలో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. 27వ తేదీన మైలపోలు కార్యక్రమం నిర్వహించనుండగా, 28వ తేదీన గం
MDCL: ఘట్కేసర్లో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ నివాసమూర్తి తెలిపారు. ప్రస్తుత పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, మే 2026 చివరి నాటికి వంతెన నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. వంతెన పూర
KMR: తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామంలో అవతార్ మెహర్ బాబా జయంతి ఉత్సవాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. మెహర్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో బాబా చిత్రపటంతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం మందిరంలో కేక్ కట్ చేసి, భజనలతో ఆధ్యాత్మిక వాతా