MBNR: ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. ఇసుక విషయంలో క్షేత్రస్థాయిలో తనిఖీలను చేపట్టాలని ఆదేశ
NRPT: నారాయణపేటలో వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై ఎస్సైలు కృష్ణ చైతన్య, గాయత్రి అవగాహన కల్పించారు. బుధవారం పట్టణంలోని ప్రధాన కూడళ్లు, జిల్లా ఆసుపత్రి సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తూ.. డ్రైవింగ్ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని
ASF: జైనూరు మండలం గౌరీ గ్రామంలో జైనూర్- లింగాపూర్ రహదారి మధ్యలో వంతెనను హై లెవెల్ వంతెనగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హరిత అన్నారు. బుధవారం లోలెవల్ వంతెనను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. లోలెవెల్ వంతెనతో వర్షాక
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ శాంసంగ్.. A57 5జీ పేరిట స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత శాంసంగ్ వన్ యూఐ 8.5, 6.7 అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్+ డిస్ ప్లే, 120Hz, వెనక వైపు 50MP+ 12 MP+ 05MP కెమెరా, 12 MP సెల్ఫీ కెమెరా, 5,000mah బ్యాటరీ, IP68 రేటింగ్&z
HYD: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్లో వైష్ణవి అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ పూర్తి చేసిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అనారోగ్య సమస్యలే దీనికి కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస
TG: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన కుటుంబాల పునరావాస ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పునరావాస ప్రాంతాలకు వెళ్లేందుకు అంగీకరించిన 14 కుటుంబాలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రూ.15 ల
E.G: శ్రీరామనవమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ నెల 26న రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు DPTO వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి గంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. భద్రాచలంతో పాటు సమీప క్షేత్రాలకు అద్దెప
ఇంధన సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా ఎలక్ట్రిక్ వాహనాలు మారుతున్నాయి. వీటి వాడకం పెరిగితే పెట్రోల్, డీజిల్ మీద ఆధారపడటం తగ్గుతుంది. విద్యుత్తో నడిచే ఈ వాహనాలు దీర్ఘకాలంలో ఖర్చులను తగ్గిస్తాయి. అయితే ఛార్జింగ్ స్టేషన్ల కొరత, ప్రారంభ ఖర్చ
MNCL: నర్సరీలో పెంచుతున్న మొక్కలను ఎండిపోకుండా కాపాడాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారు. బుధవారం జన్నారం మండలంలోని జన్నారం, పోన్కల్ గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాలలో ఉన్న నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలిం
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 27న జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఆల