గత వారమంతా అప్ట్రెండ్లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారంలో మాత్రం కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తున్నాయి. మంగళవారం స్వల్పంగా పెరిగినా బుధవారం మళ్లీ బాగానే తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. దేని ధర ఎంత తగ్గిందనేది తెలియాలంటే ఇది చదివే
ఒక వాహనం నంబర్ ప్లేట్ పై టీఎస్ అని ఉంటే మనం దాన్ని తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనం అని గుర్తిస్తాం. అయితే ఇప్పుడు ఈ రాష్ట్ర నెంబర్ ప్లేట్లపై టీఎస్కి బదులుగా టీజీ రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో పాప్ కార్న్ బ్రెయిన్ అనే ఒక పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఎక్కువగా సోషల్ మీడియాల్లో కాలం గడిపే వారికి ఇలాంటి మెదడు స్థితి వచ్చే ప్రమాదం ఎక్కువ అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను అమలాపురం నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఇంతకీ అతడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడంటే...
ప్రస్తుతం మిడ్ రేంజ్ కార్ మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తున్న హ్యుండాయ్ క్రెటాలో ఇప్పుడు ఎన్ లైన్ మోడళ్లు మార్కెట్లోకి విడుదల అయ్యాయి. వీటి ధర ఫీచర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
హర్యానాలో రాజకీయలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు అక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు.
ప్రముఖ ఎడ్యు టెక్ సంస్థ బైజూస్ ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆఫీసుల్ని క్రమంగా ఖాళీ చేస్తూ వస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిలకలూరిపేటలో ఈ నెల 17న జరగనున్న మూడు పార్టీల ఉమ్మడి బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గత వారమంతా అప్ట్రెండ్లో నడిచిన బంగారం, వెండి ధరలు, ఈ వారం ప్రారంభంలో మాత్రం స్వల్పంగా తగ్గినట్లు కనిపించి ఊరించాయి. మంగళవారం మళ్లీ ధరలు స్వల్పంగా పెరగడం మొదలుకావడంతో పెరుగుదల ఇంకా తగ్గలేదనే అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వెల్లడవుతున్
వందే భారత్ రైళ్ల సంఖ్యను క్రమంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా మంగళవారం మరో వందే భారత్ రైలు సికింద్రాబాద్- విశాఖపట్నంల మధ్య పరుగులు పెట్టేందుకు ప్రారంభమైంది.