ఓ యువకుడి చేతిలోని సెల్ఫోన్ని కొందరు దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. తన మొబైల్ తనకు ఇవ్వవలసిందిగా వేడుకోవడంతో అతడిని కత్తితో పొడిచి హతమార్చారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ వారం మొదటి నుంచి బంగారం ధరలు ఒక రోజు తగ్గడం, ఒక రోజు పెరగడం అన్నట్లుగా ట్రెండ్ ఉంది. మరి శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయాల్సిందే.
సార్వత్రిక ఎన్నికలు ముందున్న వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల్ని స్వల్పంగా తగ్గించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వీటి ధరలు ఎంత ఉన్నాయంటే..
యుద్ధం సామాన్యులపై ఎంత దుష్ప్రభావాలను చూపుతుంది అనడానికి గాజాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న ప్రజలకు ఆహారం దొరకడమూ కష్టమైపోతోంది. అలా ఆహారం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఓ గుంపుపై కాల్పులు జర
వచ్చే ఎన్నికల్లో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఆయన పార్టీకి తాజాగా ఎన్నికల సంఘం నుంచి గుర్తు కూడా లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మద్యం తాగొచ్చి రోజూ గొడవకు దిగుతున్న భర్తను భార్య దారుణంగా హత్య చేయించింది. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి అయిన ఆ వ్యక్తిని ఈ నెల 9వ తేదీన నలుగురు యువకులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.