కొంత మందికి మెడ వెనక భాగం నల్లగా మారుతుంటుంది. అయితే దాన్ని అంత తేలికగా తీసుకోకూడదు. కొన్ని వ్యాధులకు అది సూచన కావొచ్చు. వాటిపై మనం అవగాహనతో ఉండాల్సిన అవకాశం ఎంతైనా ఉంది.
ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ రెండో షెడ్యుల్ మ్యాచ్లు ఇండియాలో జరగపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మ్యాచ్లు దుబాయ్కు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే ప్రారంభమై భక్తుల రద్దీతో ఉంటున్న అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శామ్సంగ్ విడుదల చేసిన కొత్త ఫోన్ గెలాక్సీ ఏ55కి సంబంధించి ధర, ఫీచర్ల వివరాలను వెల్లడించింది. ఆ వివరాలు ఏంటో చదివేద్దాం రండి.
బంగారం ధర ఈ వారమంతా ఒక రోజు తగ్గడం, ఒక రోజు పెరగడం అన్నట్లుగా ట్రెండ్ కొనసాగుతోంది. శనివారం పసిడి ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర మాత్రం పెరిగింది. ఏది ఎంత ఉందనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
సొంత టీవీ ఛానళ్లు కలిగిన రాజకీయ పార్టీల్లో ఆయా పార్టీల అభ్యర్థులకు చేసే ప్రచారాలను కూడా ఎన్నికల వ్యయంలో భాగంగా లెక్కగడతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఈఓ ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి పలు మార్గదర్శకాలను ప్రకటించార
భారతీయ ఇళ్లల్లో అనాదిగా అరటాకుల్లో భోజనం చేసే సంప్రదాయం ఉంది. దీనిలో ఆహారం తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం, పర్యావరణానికీ మేలు. దీని వల్ల ప్రయోజనాలు ఏమిటంటే...
భారత్లో ఎప్పటి నుంచో టిక్ టాక్ బ్యాన్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో అమెరికా కూడా ప్రయాణిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును పాస్ చేసింది.