SRPT: అనర్హులకి ఇళ్ళు మంజూరు చేయరాదని రాష్ట్ర హౌజింగ్ ఎండీ వీపీ గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్తో కలిసి వీపీ గౌతమ్ అధికారులతో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం పేదవారికి ఇళ్ళు నిర్మించటం కోసం గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేయటం జరిగిందని, ఒక్క అనర్హునికి కూడా ఇళ్ళు మంజూరు చేయరాదు అన్నారు.